Telugu Desam

తాజా సంఘటనలు

వరదలు వచ్చినా ఒకటో తారీఖునే పింఛన్లు

అదే సీఎం చంద్రబాబు నిబద్ధత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పింఛన్ల కోసం ఏడాదికి రూ.32 వేల కోట్లు పేదల కళ్ళలో ఆనందమే సీఎం ఆశయం మంత్రి డా.డోలా...

మరింత సమాచారం
పోలవరం నిర్వాసితులకు..రూ.1000 కోట్లు పంపిణీ

2026 జూన్‌కి ఫేజ్‌ -1 నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పరిహారం ఇస్తామని స్పష్టీకరణ దళారులను నమ్మి మోసపోవద్దని హితవు ప్రాజెక్ట్‌ నిర్మాణం, నిర్వాసితుల పునరావాసానికి సమ ప్రాధాన్యం ఇస్తామని...

మరింత సమాచారం
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

శ్రీకాకుళం (చైతన్యరథం): కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతిచెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన...

మరింత సమాచారం
దైవ దర్శనానికి వచ్చి..దేవుడి దగ్గరకే!

ప్రైవేటు ఆలయంలో తొక్కిసలాట 9 మంది మృతి, పలువురికి గాయాలు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం ప్రైవేటు వ్యక్తుల నియంత్రణలో ఆలయం ఏకాదశి రోజున అంచనాలకు...

మరింత సమాచారం
ఆసుపత్రిలో బాధితులకు మంత్రి లోకేష్‌ ఆత్మీయ పరామర్శ

పలాస (చైతన్యరథం): కాశీబుగ్గలో తొక్కిసలాట విషయం తెలిసిన వెంటనే మంత్రి లోకేష్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరారు. హైదరాబాద్‌ నుండి విశాఖకు విమానంలో వెళ్లి అక్కడి నుండి...

మరింత సమాచారం
కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు..రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం

తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు అనూహ్యంగా భారీగా భక్తులు రావటంతోనే తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే అందరినీ అప్రమత్తం చేశాం ఇకపై ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన...

మరింత సమాచారం
జీఎస్టీ వసూళ్లలో ఏపీ సత్తా

పన్ను రేట్లు తగ్గినా పెరిగిన వసూళ్లు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి శుభపరిణామం అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వరుసగా ఏడో నెలలోనూ తన సత్తాను...

మరింత సమాచారం
టీమ్‌ స్పిరిట్‌ అంటే మనదే!

ఏ విపత్తునైనా ఇదే స్ఫూర్తితో ఎదుర్కొందాం మొంథా తుఫాన్‌ ఫైటర్లు అందరికీ ధన్యవాదాలు ఉత్తమ సేవకుల్ని అభినందించిన సీఎం చంద్రబాబు 137మందికి మెమొంటోలు, ధృవపత్రాల అందజేత జిల్లాస్థాయిలోనూ...

మరింత సమాచారం
సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన, అభివృద్ధి

కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే పరమావధి ఇప్పటివరకు పింఛన్లకు రూ.50,764 కోట్లు వెచ్చించాం ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి అభివృద్ధి సత్యసాయి శతజయంత్యుత్సవాలకు ప్రభుత్వం ఏర్పాట్లు పెద్దన్నవారిపల్లె ప్రజావేదిక...

మరింత సమాచారం
మంత్రి డోలాకు సీఎం ప్రశంస

ఉండవల్లి (చైతన్య రథం): మొంథా తుపాను సమయంలో ప్రజలకు అండగా నిలిచిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని సీపం చంద్రబాబు ప్రశంసించారు. మొంథా తుఫాను సమయంలో...

మరింత సమాచారం
Page 43 of 681 1 42 43 44 681

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist