Telugu Desam

తాజా సంఘటనలు

ప్రజాభాగస్వామ్యంతో పారదర్శకంగా ఉపాధి పనులు

నర్సీపట్నం(చైతన్యరథం): ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల్లో ఉపాధి పనుల నిర్వహణ కోసమే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా శుక్రవారం నిర్వహించిన...

మరింత సమాచారం
రోడ్లపై నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోండి

తాగునీరు, రోడ్లు, పార్కులు, వీధి దీపాలపై దృష్టిపెట్టాలి అనుమతి లేని లేఅవుట్లపై కఠినంగా వ్యవహరించండి రోడ్లపై పశువులు, పందులు, కుక్కల సంచారం కనిపించొద్దు సెంట్రల్‌ డివైడర్లపై ప్రకటనల...

మరింత సమాచారం
ఉపాధి కల్పించి ఆదుకోండి!

భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు, న్యాయం చేయండి 30వ రోజు మంత్రి నారా లోకేష్‌ ‘ప్రజాదర్బార్‌’లో విన్నపాల వెల్లువ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి భరోసా అమరావతి(చైతన్యరథం): ఆపదలో...

మరింత సమాచారం

తీర్పును 27కి వాయిదా వేసిన నాంపల్లి సీబీఐ కోర్టు హైదరాబాద్‌: విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేసుకున్న అభ్యర్థనను...

మరింత సమాచారం
పెట్టుబడులు! ఉపాధి కల్పన!!

వికసిత్‌ ఆంధ్ర సాధనకు ప్రభుత్వ ప్రాధాన్యతలు త్వరలో ది బెస్ట్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ తెస్తున్నాం పాలసీ రూపకల్పనలో సలహాలు, సూచనల స్వీకరణ పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు...

మరింత సమాచారం
కోర్టులో జగన్‌ కేసుల పేపర్లు ఏమైనా తగులబడ్డాయా?

ప్రజల్లో కోర్టుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి 12 ఏళ్లయినా విచారణ జరపకపోవడంలో అర్థమేంటి? జగన్‌రెడ్డి, విజయసాయిలకు ఎందుకు శిక్ష పడలేదు? సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టీస్‌ను కోరుతున్నా...జవాబు కావాలి...

మరింత సమాచారం
రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ‘ఆరియా గ్లోబల్‌’

బయో సింథటిక్‌ ఉడ్‌, హైడ్రో ఫోయిల్‌ బోట్ల తయారీ కంపెనీల ఏర్పాటుకు సంసిద్ధత రూ. 300 కోట్లు పెట్టుబడి పెడతామని వెల్లడి మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డితో...

మరింత సమాచారం
కల్తీ మద్యం నుంచి విముక్తి

అక్టోబరు 1 నుంచి నూతన మద్యం విధానం అంతర్జాతీయ మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తాం గంజాయి, డ్రగ్స్‌, మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు ఎంఎన్‌సీ డిస్టిలరీస్‌ సమావేశంలో...

మరింత సమాచారం
మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం చేయూత

పెద్దదిక్కును కోల్పోయిన 8 కుటుంబాలకు పరిహారం రెండేళ్లుగా తిరిగినా పట్టించుకోని గత ప్రభుత్వం కూటమి వచ్చిన రెండు నెలల్లోనే పరిష్కారం సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్న మత్స్యకారులు...

మరింత సమాచారం
ఈ ఏడాది 7 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం

2029 నాటికి ఇళ్లు లేని ప్రతి పేదవానికి పక్కాగృహం కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి ఇబ్రహీంపట్నం, మైలవరంలో లేఅవుట్‌ల...

మరింత సమాచారం
Page 387 of 695 1 386 387 388 695

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist