Telugu Desam

తాజా సంఘటనలు

రాష్ట్రంలో అపెక్స్‌ యోగా నేచురోపతి రీసెర్చ్‌ సెంటర్‌

మిగిలిన వారికి 6 నెలల్లోగా పూర్తిచేసేలా ప్రణాళిక వైద్యఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అమరావతి(చైతన్యరథం): క్యాన్సర్‌ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన అసంక్రమిత వ్యాధుల నియం...

మరింత సమాచారం
ఐ ఫోన్ తయారీకి గేట్ వేగా కుప్పం

వైవీ సుబ్బారెడ్డి విచారణలో నిజం చెబుతారా భూమన కరుణాకర్‌రెడ్డికీ నోటీసులు ఇవ్వాలి కల్తీ నెయ్యి దోషులను వెనకేసుకొస్తున్న వైసీపీ జగన్‌ పాలనలో తిరుమలను అపవిత్రం చేశారు మండలి...

మరింత సమాచారం
వన్‌ ఫ్యామిలీ.. వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ను సాకారం చేద్దాం

పారిశ్రామిక అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అచ్యుతాపురంలో ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన అనకాపల్లి(చైతన్యరథం): దేశ అభివృద్ధిలో పారిశ్రామిక రం గం...

మరింత సమాచారం
టీడీపీతోనే బీసీల అభ్యున్నతి

సంక్షేమం, సంపద సృష్టి ప్రభుత్వ లక్ష్యం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కడపలో ఏడు యూనిట్లకు శంకుస్థాపన కడప(చైతన్యరథం): ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు...

మరింత సమాచారం
ప్రతిష్టాత్మకంగా సత్యసాయి శత జయంత్యుత్సవాలు

ఆధ్యాత్మికత, భక్తిభావం చాటేలా ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లు లేకుండా వసతులు అధికారులకు మంత్రుల బృందం ఆదేశం పుట్టపర్తి(చైతన్యరథం): పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై...

మరింత సమాచారం
గోపిరెడ్డి అనుచరుల భూమి కబ్జా

అక్రమాలపై గ్రీవెన్స్‌లో బాధితుల ఫిర్యాదు అర్జీలు స్వీకరించిన ప్రభుత్వ విప్‌ అనురాధ మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమ వారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ,...

మరింత సమాచారం
రాష్ట్రాభివృద్ధికి అడ్డుగా వైసీపీ

విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే సీఐఐ భాగస్వామ్మ సదస్సులో 400 పైగా ఒప్పందాలు కుదురుతాయని.. సుమారు రూ.9 లక్షల కోట్ల...

మరింత సమాచారం
టీడీపీతోనే బీసీల అభ్యున్నతి

అమరావతి (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు లభించిందని, రాజకీయ, ఆర్థిక, సామాజికంగా బీసీల అభ్యున్నతి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ, చేనేత,...

మరింత సమాచారం
బియ్యం నిల్వలకు గోడౌన్లు సిద్ధం చేసుకోవాలి

ప్రతి దానిలో ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయాలి మిల్లర్ల బ్యాంకు గ్యారంటీలకు చర్యలు తీసుకోవాలి పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశం రైస్‌మిల్లర్ల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష...

మరింత సమాచారం
రాష్ట్రంలో అపెక్స్‌ యోగా నేచురోపతి రీసెర్చ్‌ సెంటర్‌

దేశంలోనే తొలిసారిగా రూ.750 కోట్లతో నిర్మాణం భూమి కేటాయించాలని కేంద్ర ఆయుష్‌ శాఖ లేఖ 450 పడకలతో అందుబాటులో ప్రకృతి వైద్యసేవలు యూజీలో వంద, పీజీలో 20...

మరింత సమాచారం
Page 33 of 680 1 32 33 34 680

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist