Telugu Desam

ఆంధ్రప్రదేశ్

పేదల బియ్యాన్ని కూడా వదిలిపెట్టని వైసిపి ప్రభుత్వం

చిలకలూరిపేట: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం కూడా వదిలి పెట్టడం లేదని ప్రత్తిపాటి అన్నారు. చిలకలూరిపేటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో...

మరింత సమాచారం
రాష్ట్రప్రభుత్వానికి వచ్చే ఆదాయం.. అప్పులు, వడ్డీలకే సరి

ద్రవ్యలోటు, తెచ్చిన అప్పులపై వైసిపి ప్రభుత్వ తప్పుడు లెక్కలు కేంద్రానికి దొంగలెక్కలు చెప్పి తప్పించుకోలేరు శ్రీలంకలో సగటు అప్పు రూ.లక్ష.. ఏపీలో రూ.1.70 లక్షలు! ప్రైవేటు సంస్థ...

మరింత సమాచారం
ఆర్థిక నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన జగన్‌ రెడ్డి

నాడు అభివృద్ధిలో నెం.1..నేడు నేరాల్లో నెం.1 అరాచకపాలనకు అద్దంపడుతున్న ఎన్‌సిఆర్‌బి నివేదిక అమరావతి: జగన్‌ రెడ్డి విధ్వంసపాలన తాలూకు దుష్ఫలితాలు వచ్చేశాయి. నేరాలు-ఘోరాలలో గణనీయమైన అభివృద్ధి సాధించడంలో...

మరింత సమాచారం
విఘ్నేశ్వరునికి చంద్రన్న పూజలు

అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన విఘ్నేశ్వరుని విగ్రహానికి తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర బాబునాయుడు పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం...

మరింత సమాచారం
పోసానిని పరామర్శించిన చంద్రబాబు

అమరావతి: ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకుని విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు...

మరింత సమాచారం
ప్రకాష్‌ ఫిర్యాదుపై సిబిఐ విచారణ జరిపించండి

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులపై ప్రభుత్వమే వేధింపులకు పాల్పడడం, తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత...

మరింత సమాచారం
బల్క్‌ డ్రగ్‌ పార్కు ప్రతిపాదనను విరమించండి

దీనివల్ల రైతులు, మత్స్యకారులకు తీరనినష్టం దీనివల్ల రైతులు, మత్స్యకారులకు తీరనినష్టం కాకినాడ: కాకినాడ తీరంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల...

మరింత సమాచారం
ఉద్యోగులపై ఉక్కుపాదమేంటి జగన్‌ రెడ్డీ

.హామీలు నెరవేర్చమంటే నిర్బంధాలెందుకు? .వారేమైనా ఉగ్రవాదులా.. ఏమిటీ నియంతృత్వం అమరావతి: ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్‌ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్‌ చేయడమే సీపీఎస్‌ ఉద్యోగులపై...

మరింత సమాచారం
ఇప్పుడెవరిని డిస్మిస్‌ చేయాలి? : చంద్రబాబు

అమరావతి: ఎఆర్‌ కానిస్టేబుల్‌ భానుప్రకాష్‌ తనను మోసగించలేదని మహిళ బహిరంగంగా చెప్పింది. ఇప్పు డెవరిని సస్పెండ్‌ చెయ్యాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌...

మరింత సమాచారం
ప్రజల కోసమే బతికిన నేత పరిటాల

అమరావతి: పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా ఆయన స్మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ...

మరింత సమాచారం
Page 744 of 768 1 743 744 745 768

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist