టిడిపి హయాంలో సైలేజ్, మినరల్ మిశ్చర్ సబ్సిడీ లో అందించేవారు. జగన్ పాలనలో పాడి రైతులకు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. ఒంగోలు డైరీని...
మరింత సమాచారం• కొండపి నియోజకవర్గం మాలెపాడు వాటర్ ట్యాంక్ వద్ద కుంటిమల్లారెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. • రాష్ట్రంలో 2...
మరింత సమాచారంవైసిపికి మద్దతు ఇవ్వలేదని షాపు కూల్చేశారు! లోకేష్ ఎదుట ఓ బాధితుడు ఆవేదన అధికారపార్టీ తొత్తులుగా పనిచేసే పోలీసులకు అరదండాలు తప్పవు పంచాయితీ ఎన్నికల్లో వైసిపికి మద్దతు...
మరింత సమాచారం• కొండపి నియోజకవర్గం తిమ్మపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. • మా గ్రామ సమీపంలోని అటవీ భూమిని తాతల కాలం నుండి...
మరింత సమాచారంఇవి గత టిడిపి ప్రభుత్వంలో అన్నదాతలకు ఇచ్చిన రైతురథాలు. యువగళం పాదయాత్ర సందర్భంగా మాలేపాడు శివార్లలో నాకు తారసపడ్డాయి. ఒక్క కొండపి నియోజకవర్గంలోనే 150 ట్రాక్టర్లు అందజేశాం....
మరింత సమాచారంయువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం – 2082.9 కి.మీ. ఈరోజు నడిచిన దూరం 12.8 కి.మీ. 158వరోజు (18-7-2023)...
మరింత సమాచారం• ఉదయగిరి నియోజకవర్గం మర్రిగుంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. • మర్రిగుంట నుండి వెలిగంట్ల చర్చి రోడ్డును తారురోడ్డుగా మార్చాలి. •...
మరింత సమాచారం• ఉదయగిరి నియోజకవర్గం నేకునంపేట తూర్పుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. • మా గ్రామంలో 300 కుటుంబాలు నివసిస్తున్నాయి, మేమంతా వ్యవసాయంపై...
మరింత సమాచారంLIVE : Day-157: కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం సారధి నారా లోకేష్ యువగళం పాదయాత్ర. https://www.youtube.com/watch?v=7HbUp4m6VbA
మరింత సమాచారంఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముగిసిన యువగళం పాదయాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టిన యువనేత నారా లోకేష్. కందుకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర....
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.