Telugu Desam

ఆంధ్రప్రదేశ్

గిరిజన సంక్షేమ శాఖా మంత్రి జగన్‌ భజనకే పరిమితమయ్యాడు : ధారు నాయక్‌

మంగళగిరి : నాలుగున్నరేళ్లలో ఎస్టీలపై  దాడులు.. దుర్మార్గాలే తన అజెండాగా జగన్‌ పాలన సాగించాడని టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ధారు నాయక్‌ విమర్శించారు. శ్రీనివాసరెడ్డి...

మరింత సమాచారం
ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్‌

అమరావతి: రోడ్డు ప్రమాదంలో వలస కూలీలు మృతిచెందడం బాధాకరమని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్‌ సమీపంలో చోటు...

మరింత సమాచారం
వలస కార్మికుల మృతి బాధాకరం: లోకేష్‌

అమరావతి: పొట్టకూటి కోసం పొరుగురాష్ట్రానికి వెళ్తున్న శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన 12మంది వలస కూలీలు బెంగుళూరు మార్గమధ్యలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందడం తీవ్రంగా కలచివేసిందని టీడీపీ...

మరింత సమాచారం
జగన్‌ హయాంలో ప్రతి స్కీమూ ఒక స్కామే!

కుంభకోణాలన్నీ బయటకొస్తే.. ఈ ముఖ్యమంత్రి జీవితకాలం జైల్లోనే షిరిడీసాయి సంస్థకు కట్టబెట్టిన ట్రాన్స్‌ ఫార్మర్ల టెండర్లలో భారీ కుంభకోణం తెలంగాణ కన్నా ఒక్కో ట్రాన్స్‌ ఫార్మర్‌ ను...

మరింత సమాచారం
nijamgelavali

• టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మరణించిన వారి కుటుంబాలను మూడవ రోజు నారా భువనేశ్వరి గారు పరామర్శిస్తారు. • ఉదయం...

మరింత సమాచారం
రాష్ట్రానికి ప్రథమ స్థానం..వేధింపులు, అక్రమ కేసుల్లోనే!

టీడీపీకి వస్తున్న ఆదరణకు భయపడే కుట్రతో చంద్రబాబును  జైలుకు పంపించారు చంద్రబాబును జైల్లోనే ఉంచి ఎన్నికలకు వెళ్లాలనేది జగన్‌ పన్నాగం నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా?...

మరింత సమాచారం
రోజా చిల్లర వసూళ్లపై  సీబీఐ విచారణ చేయిస్తాం..!

నారావారిపల్లె: నిజాలకు ప్రతి రూపం చంద్రబాబు అయితే అబద్దాలకు ప్రతి రూపం జగన్‌ అని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. నారావారిపల్లెలో అనిత బుధవారం...

మరింత సమాచారం
ఎంత కష్టమైనా సరే నిజాయితీని వీడొద్దు

తెలుగు జాతి ఉన్నతి కోసం పాటుపడాలని సూచించారన్న భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకున్న వైనం నారావారిపల్లె: ఎంత కష్టమైనా సరే నిజాయతీని వీడొద్దని, తెలుగు...

మరింత సమాచారం
కార్యకర్తల మృతి చంద్రబాబును కలిచివేసింది

చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక గుండెపగిలి మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ ప్రవీణ్‌ రెడ్డి, చిన్నబ్బ కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం చంద్రగిరి: టీడీపీ అధినేత చంద్రబాబు...

మరింత సమాచారం
ఇదేనా సామాజిక న్యాయం జగన్ రెడ్డి ..!

అమరావతి: జగన్‌ పాలనలో ఐదుగురు దళిత మంత్రులున్నా దళితులకు ఉపయోగం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ధ్వజమెత్తారు. జగన్‌ పాలనలో...

మరింత సమాచారం
Page 465 of 639 1 464 465 466 639

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist