Telugu Desam

ఆంధ్రప్రదేశ్

దళితులకు జీవించే హక్కు లేదా జగన్‌రెడ్డిపై మండిపడ్డ ఆనంద బాబు

దళిత యువకుడిని నాలుగు గంటలు చిత్రహింసలు పెడితే బెయిలబుల్‌ సెక్షన్లా దాహంగా ఉందంటే మూత్రం పోసి అవమానించినా జగన్‌ ప్రభుత్వానికి పట్టదా సీఎం సామాజికవర్గమైతే తేలికపాటి కేసులతో...

మరింత సమాచారం
జాతీయ రహదారిపై టీడీపీ నాయకులు రాస్తారోకో

దళిత యువకుడు కాండ్రు శ్యామ్‌కుమార్‌కు న్యాయం చేయా లంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ఎమ్మెస్‌ రాజు, నందిగామ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు,...

మరింత సమాచారం
చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ సుదీర్ఘ భేటీ

టీడీపీ అధినేత ఆరోగ్యంపై వాకబు భేటీలో నారా లోకేష్‌, నాదెండ్ల మనోహర్‌ రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ అమరావతి, చైతన్యరథం: వైద్య సేవల కోసం హైదరాబాద్‌లో...

మరింత సమాచారం
రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు.. జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ నేతలు బొండా, ఆనంద్‌ బాబు, వర్ల రామయ్య ఫైర్

పిచ్చి ముఖ్యమంత్రి.. పిచ్చిపాలనపై గవర్నర్‌ తక్షణమే కేంద్రానికి ఫిర్యాదు చేయాలి నిజంగా చంద్రబాబు తప్పుచేశాడనే ఆధారాలు ఉంటే జగన్‌ నాలుగేళ్లపాటు ఆగేవాడా నాలుగేళ్లలో టీడీపీ నేతలపై.. ఇటీవల...

మరింత సమాచారం
కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై.. జగన్‌ ఎందుకు నోరెత్తడం లేదు? :టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

2016లో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జలదీక్షలు చేసిన జగన్‌.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి మౌనం వహించటం ఎవరి ప్రయోజనాల కోసం? రాష్ట్రాన్ని ఎడారి చేసే నీటి సమస్యపై...

మరింత సమాచారం
విషయం లేని అడ్డగోలు మాటలు సజ్జలవి

 సజ్జలకు సాంబార్‌ అన్నం మీద ఉన్న శ్రద్ధ సబ్జెక్ట్‌ పై ఉండదు జగన్‌కి పిచ్చి ముదిరి చంద్రబాబుపై రోజుకొక అక్రమ కేసు పెడుతున్నాడు దళిత మహిళానేతపై అక్రమ...

మరింత సమాచారం
సైకో జగన్‌ జమానాలో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం

అమరావతి: సైకో జగన్‌ జమానా లో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు....

మరింత సమాచారం
జగన్‌ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా ఇంటికి పంపాలి: పురంధేశ్వరి

చిత్తూరు: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్య క్షురాలు పురంధేశ్వరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డా రు. శుక్రవారం ఆమె ఆమె మీడియాతో మాట్లా డుతూ సొమ్ము కేంద్రానిది సోకు...

మరింత సమాచారం
కరువు విలయతాండవం చేస్తుంటే ప్రజాప్రతినిధులకు పట్టదా: అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: రాష్ట్రంలో కరువు విలయతాండ వం చేస్తుంటే ప్రజా ప్రతినిధులకు పట్టదా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి లోని...

మరింత సమాచారం
సైకోకి సుప్రీంకోర్టు షాక్‌!

జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యమెందుకు? విచారణ ముందుకు సాగకుండా వందలాది డిశ్చార్జి పిటిషన్లు కేసుల దర్యాప్తులో అసాధారణ జాప్యంపై రఘురామ పిటిషన్‌ అమరావతి -చైతన్యరథం :...

మరింత సమాచారం
Page 462 of 641 1 461 462 463 641

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist