https://www.youtube.com/watch?v=niazBf3Ttbc
మరింత సమాచారం11 నెలల తర్వాత తొలిసారి సొంతగడ్డపై పర్యటన అడుగడుగునా యువనేతకు ఆత్మీయ స్వాగతం నేడు తాడేపల్లిలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం మంగళగిరి: రాష్ట్రంలో అరాచకపాలనపై సమరభేరి మోగిస్తూ...
మరింత సమాచారంజగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం క్రీడారంగమేకాక అన్ని రంగాల్లోనూ పెచ్చుమీరిన అవినీతి ఇన్నాళ్లూ ప్రజల జీవితాలతో ఆడుకున్నారు.. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర...
మరింత సమాచారంమున్సిపల్ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ఆశా వర్కర్లకు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు టీడీపీ సంఫీుభావం ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చి ప్రజలను జగన్ మోసగించారు అమరావతి: ఆంధ్రద్రేశ్...
మరింత సమాచారంనమ్మిన ఎమ్మెల్యేలు మోసపోయారు.. ఉన్నవారన్నా జాగ్రత్తపడాలి మూడు రాజధానులన్నారు, మూడు అంగుళాలు కూడా ముందుకు పోలేదు తండ్రి ఆత్మగా పిలవబడే కేవీపీ రామచంద్ర, సూరీడు, తదితరులు ఇప్పుడు...
మరింత సమాచారంజగన్ అరాచక, అసమర్థ పాలనపై జనం తిరగబడుతున్నారు ఇన్నాళ్లూ భరించారు.. ఇక సహనం నశించి రోడ్డెక్కుతున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలనూ జగన్ మోసగించారు...
మరింత సమాచారంవిజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో స్ధానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అవినీతి తారస్థాయికి చేరిందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ విమర్శించారు....
మరింత సమాచారంమూడురోజుల నుండి అడుగుతున్నా స్పందన లేదు కోర్టుకు వెళ్లాలంటూ సెలవు రోజైన క్రిస్మస్ నాడు చెబుతారా అమరావతి: వీసా రెన్యువల్ గడువు ముగుస్తున్నా ఎన్ఆర్ఐ యువకుడి పాస్పోర్టును...
మరింత సమాచారంఅమరావతి: అవినీతిని సమర్థించుకుంటూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర తహశీల్దార్ ముర్షావలి మాట్లాడిన మాటలు నేడు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు, వ్యవస్థల పతనానికి అద్దం పడుతున్నాయని టీడీపీ...
మరింత సమాచారంఅమరావతి: రాష్ట్రంలో ప్రజాధనాన్ని జగన్రెడ్డి ప్రభు త్వం దుర్వినియోగం చేస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు.జగన్ వచ్చాక రాష్ట్ర రాజకీయాల్లో కక్షసాధింపు ధోరణులు పెరిగిపోయాయన్నారు.రాష్ట్రంలో పెట్టుబడులు...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.