Telugu Desam

ఆంధ్రప్రదేశ్

భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు

అనేక రంగాల్లో పెట్టుబడులకు అనువైన ప్రాంతం ఏపీ గ్రీన్‌ ఎనర్జీరంగంలో ముందున్నాం... షిప్‌బిల్డింగ్‌ యూనిట్లకు ప్రాధాన్యమిస్తున్నాం ఇండియా-యూరప్‌ బిజినెస్‌ పార్టనర్షిప్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు...

మరింత సమాచారం
పోటెత్తిన పెట్టుబడులు!

భాగస్వామ్య సదస్సుకు ముందే భారీగా ఎంఓయూలు ఒక్క రోజులోనే 5 రంగాల్లో 35 ఎంఓయూలు రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షలమందికి ఉద్యోగాలు ఇంధన శాఖలోనే...

మరింత సమాచారం
తూర్పుతీరంలో ఐటీ పండుగ!

ఒకేరోజు 5 కంపెనీలకు లోకేష్‌ భూమిపూజ పారిశ్రామికవేత్తలు, ప్రజల్లో ఆనందోత్సాహాలు విశాఖపట్నం (చైతన్య రథం): విశాఖపట్నంలో సీఐఐ పార్టనర్‌ షిప్‌ సమ్మిట్‌కు ఒకరోజుముందే ఐటీ పండుగొచ్చింది. సమ్మిట్‌లో...

మరింత సమాచారం
30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా..విద్యాసంస్కరణలు చేపట్టాలి

డిగ్రీలతోపాటు నైపుణ్యాలపై యువత దృష్టి సారించాలి స్కిల్‌ అంతరాలను భర్తీచేసేందుకే ఏపీలో నైపుణ్య గణన ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం కూటమి ప్రభుత్వం వచ్చాక 120...

మరింత సమాచారం
ఏపీలో సూపర్‌ ఫాస్ట్‌ ‘నమో’ సర్కార్‌

నాయుడు, మోదీ సమర్థ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు మా ముఖ్యమంత్రికి కొత్తనగరాలు నిర్మించిన చరిత్ర ఉంది ఆ అనుభవంతోనే అద్భుతమైన అమరావతి నిర్మాణం చేపట్టారు భారీ పెట్టుబడుల...

మరింత సమాచారం
ఏపీ తలెత్తుకునే ఘట్టం!

అమరావతి (చైతన్యరథం): ఆటపాటలతో పిల్లలకు విద్యా,బుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయురాలిని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ అభినందించారు. ప్రయత్నమే తొలి విజయం అని భావించి ఆ దిశగా...

మరింత సమాచారం
ఏపీలో టిల్మాన్‌ గ్లోబల్‌ రూ.15వేల కోట్ల పెట్టుబడులు

యుఎస్‌-ఇండియా పార్టనర్‌ షిప్‌ సమ్మిట్‌లో ఒప్పందం మంత్రి లోకేష్‌ సమక్షంలో ఒప్పంద పత్రాల మార్పిడి న్యూఢల్లీి (చైతన్యరథం): అమెరికాలోని న్యూయార్క్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ గ్లోబల్‌...

మరింత సమాచారం
సీఎం చంద్రబాబుతో భారత్‌ ఫోర్జ్‌ వైస్‌ చైర్మన్‌ భేటీ

రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి షిప్‌ బిల్డింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, పర్యాటక రంగాలపై అమిత్‌ కళ్యాణి ఆసక్తి విశాఖ (చైతన్య రథం): సుదీర్ఘ తీరప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో నౌకా...

మరింత సమాచారం
2029నాటికి ప్రతి పేదవాడికీ సొంతిల్లు

వచ్చే ఉగాదిన 5.9 లక్షల గృహప్రవేశాలు చేయిస్తాం ఇల్లులేని పేదల గుర్తింపు ప్రక్రియ డిసెంబర్‌ 1నాటికి పూర్తి ఇళ్ల నిర్మాణం నిమిత్తం ముస్లింలకు అదనంగా రూ.50 వేలు...

మరింత సమాచారం
నాడు పరిశ్రమలు పరార్‌!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2014-19 మధ్య దేశంలో పెట్టుబడులకు, పారిశ్రామికవృద్ధికి చిహ్నంగా నిలిచింది. కానీ 2019-24 మధ్య పరిస్థితులు అందుకు భిన్నం. ఐదేళ్ల వైసీపీ పాలన.. ఆ ప్రతిష్టను...

మరింత సమాచారం
Page 30 of 722 1 29 30 31 722

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist