తాడేపల్లి గడప దాటకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు భరోసా ఏం కనిపిస్తారని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రశ్నించారు. మంగళవారం తణుకులో ఆయన మాట్లాడారు....
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి రాగానే అన్ని నియోజకవర్గాల్లో నీరా కేఫ్ లు ఏర్పాటుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా...
మరింత సమాచారంటిడిపియే అన్నదాతలకు న్యాయం చేస్తుంది సిఎం అన్నదాతలకు క్షమాపణ చెప్పాలి రూ. 3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలి రైతు భక్షక కేంద్రాలుగా...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి రాగానే గ్రామపంచాయితీలకు నిధులు, అధికారాలు ఇచ్చి బలోపేతం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్ల్దించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి రాగానే ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అంబేద్కర్ విదేశీవిద్య, స్టడీ సర్కిల్స్ ను తిరిగి ప్రారంభిస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చాక పాడైపోయిన రోడ్లను పునర్నిర్మిస్తాం. అవసరమన చోట ఎల్ ఇడి లైట్లు ఏర్పాటు చేస్తాం. నిలిచిపోయిన డ్రైనేజీ పనులను పూర్తిచేస్తాం అని తెలుగుదేశంపార్టీ జాతీయ...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా...
మరింత సమాచారంరాబోయేరోజుల్లో బిసిలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం ఉమ్మడి...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్ ఏర్పాటుచేసి హఫీజ్ ఖాన్ ఆక్రమించిన భూములను సొంతదారులకు అప్పగిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు....
మరింత సమాచారంటిడిపి ఆధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డెర్లకు సామాజిక, ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.