చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అప్పుల కోసం విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు

జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీసిన నీలాయపాలెం విజయ్‌కుమార్‌

by చైతన్యరధం
Feb 14, 2024 at 8:47am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
అప్పుల కోసం విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రూ. 2200 కోట్ల వరల్డ్‌ బ్యాంక్‌ అప్పు కోసం చదువులు చట్టుబండలు
  • ఆ ఒప్పందం మేరకే డీఎస్సీలకు చెల్లుచీటీ
  • జగన్‌రెడ్డి అప్పుల పిచ్చితో ప్రభుత్వ పాఠశాలలకు 4.5 లక్షల విద్యార్థులు గుడ్‌బై
  • రాష్ట్రవ్యాప్తంగా 4709 ప్రభుత్వ పాఠశాలలు మూత
  • 15,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గండి
  • ఎన్నికల ముందు విధిలేక 6,100 పోస్టులతో డీఎస్సీ
  • దేశంలోనే గొప్ప విద్యావిధానం అంటే.. ఇదేనా?
  • జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీసిన నీలాయపాలెం విజయ్‌కుమార్‌

అమరావతి: ప్రపంచ బ్యాంకు అప్పుల కోసం జగన్‌రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్‌ను తాకట్టు పెట్టారని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ విమర్శించారు. రాష్ట్రంలో విద్యావిధా నం గొప్పగా ఉందంటూ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమా వేశాల సందర్భంగా గవర్నర్‌ అసెంబ్లీలో చెప్పిన మాట లకు, క్షేత్రస్థాయిలో జగన్‌రెడ్డి ప్రభుత్వ నిర్వాకాలకు ఎక్కడా పొంతనలేదన్నారు. మూడేళ్లుగా లక్షలాది విద్యా ర్థులు ప్రభుత్వ పాఠశాలలను వీడి వెళ్లినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాల లను విలీనం చేస్తూ ఉన్న ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేశారు తప్ప, కొత్తగా నియామకాలు చేపట్టలేదని, 5 ఏళ్ల తర్వాత విధిలేకనే ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో విద్యావిధానం గురించి, జగన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వం చెబుతున్న గొప్పలకు, వాస్తవ పరిస్థితికి ఎక్కడా పొంతన లేదన్నారు. జగన్‌ పాలనలో 4.50లక్షల పైచిలుకు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి వెళ్లిపోయారనే వాస్తవం విద్యాశాఖ లోని అధికారులకు తెలుసా? విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయినా ఈ వాస్తవాలు బయట పెట్టా రా? నూతన విద్యావిధానం పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన దిక్కుమాలిన ప్రయోగాలతో దాదాపు 4.50 లక్షల మందికి పైగా విద్యార్థులు గడచిన మూడేళ్లలో ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లిపోయారనేది వాస్తవం. జగన్‌ రెడ్డి గొప్పులు చెప్పుకుంటున్న ఘనమైన విద్యావిధానా నికి విరుద్ధంగా ఏపీ విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టి పోయిందని విజయ్‌ కుమార్‌ విమర్శించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-08-2025

హైకోర్టు న్యాయమూర్తులుగా

చైతన్యరధం ఈ పేపర్ 15-08-2025

జగన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతోనే..
ఏపీ పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారమే 2021-22 నాటికి దాదాపు 43లక్షల మంది విద్యా ర్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు. 2023 జూలై నాటికి ఆ సంఖ్య 37.80లక్షలకే పరిమిత మయింది. జగన్‌రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో 4.50 లక్షలనుంచి 5లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠ శాలలకు గుడ్‌ బై చెప్పారు. పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని టీడీపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ నివాస సముదాయాలకు సమీపంలోనే ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేస్తే, జగన్‌రెడ్డి వరల్డ్‌ బ్యాంక్‌ అప్పు నిబంధనల కోసం పెత్తందారీ పోకడలకు పోయి ప్రతి 3 కిలోమీటర్లకు ఒక పాఠశాల మాత్రమే ఉండాలంటూ వేలాది బడులకు తాళాలేయించారు.
ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వబడుల్లో చేరిన ఒకటో తరగతి విద్యార్థుల సంఖ్య 4.65లక్షల మంది అయితే, ప్రైవేట్‌ పాఠశాలల్లో కొత్తగా చేరిన వారి సంఖ్య కూడా దాదాపు 4 లక్షలకు చేరింది. ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య గతేడాది 29 లక్షలుగా ఉంటే, ఈ విద్యాసంవత్సరం నాటికి ఆసంఖ్య 34 లక్షలకు పెరిగిం ది. దాదాపు 5లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠ శాలల్లో చేరారు. నాడు-నేడు కింద పాఠశాలల్ని తీర్చి దిద్దామని, విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నామని గొప్ప లు చెబుతున్న జగన్‌రెడ్డి, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యా ర్థుల ప్రవేశాలు పెరగడంపై ఏం సమాధానం చెబు తాడని విజయ్‌కుమార్‌ నిలదీశారు.

అసలేమిటీ ప్రపంచ బ్యాంక్‌ రుణం?

SALT (supporting Andhras Learning Transformation ) ఒప్పందంలో భాగంగా ప్రపంచ బ్యాంక్‌ నుంచి 2021లో అయిదేళ్ల కాలానికి గానూ విద్యారంగ అభివృద్ధికి 250మిలియన్‌ డాలర్ల ప్రపంచ బ్యాంకు రుణం(దాదాపు రూ.2,200కోట్లు) తీసుకున్నా రు.మొత్తం ప్రాజెక్టు వ్యయం`1020మిలియన్‌ డాలర్లు (8,500కోట్లు). దానిలో ప్రపంచ బ్యాంకు వాటా 2,200కోట్లు. కాకపోతే దీనిలో ఒక మెలిక ఉంది. మానవ వనరులమీద ఖర్చును తగ్గించుకోవాలనే నిబం ధనను ప్రపంచ బ్యాంక్‌ పెట్టింది. దాని ప్రకారం విద్యా శాఖలో మానవవనరుల పాత్రను బాగా తగ్గించాలని, ప్రపంచ బ్యాంక్‌ షరతుకు లోబడి జగన్‌ సర్కార్‌ నిస్సి గ్గుగా అప్పు తీసుకుంది. అందువల్లనే తన హాయాంలో ఇప్పటివరకు టీచర్‌ పోస్టుల భర్తీకోసం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. పైపెచ్చు హేతుబద్ధీ కరణపేరు తో పాఠశాలల్ని విలీనంచేసి, కొత్త పోస్టులు సృష్టించ కుండా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్నే సర్దుబాటు చేసింది.

విద్యారంగాన్ని గొప్పగా ఉద్ధరించినట్టు ఏకంగా గవ ర్నర్‌తోనే అసెంబ్లీలో అబద్దాలు చెప్పించింది. మానవ వనరుల తగ్గింపు అంటే ప్రధానంగా ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడమే. జగన్‌రెడ్డి అప్పుల పిచ్చితో తీసు కున్న అసంబద్ధ నిర్ణయాలతో ప్రాథమిక విద్యా భ్యాసం చేస్తున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి బయ టకు వెళ్లిపోవడం ప్రారంభించారు.
ఒక ఊరికి గతంలో రెండు, మూడు ఉండే ప్రాథ మిక పాఠశాలల్ని తీసేసి, 3, 4, 5 తరగతుల్ని కూడా ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులు లేకపోవడంతో 1, 2 తరగతుల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి విముఖత చూపారు. గతేడాది 10లోపు విద్యార్థులు ఉన్న బడుల్లో ఈ ఏడాది ఒక్కరు కూడా చేరలేదు. విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వం వందలకొద్దీ పాఠశాలల్ని మూతే సింది. 2021 నుంచి ఇదే తంతు కొనసాగడంతో ఈ విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ఆ సంఖ్య మరింత పెరిగిందని విజయ్‌ కుమార్‌ చెప్పారు.

జగన్‌ రెడ్డి పాలనలో 4,709 పాఠశాలలు మూతపడ్డాయి
2019-20 విద్యాసంవత్సరం నాటికి రాష్ట్రంలో మొత్తం 63,463 పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు 61 వేలు అయితే, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 4,287, స్థానిక సంస్థలు (జడ్పీ, మండల పరిషత్‌, మున్సిపల్‌) ఆధ్వర్యంలో నడిచేవి 40,708, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు 2,234, ప్రైవేట్‌ పాఠశాలలు 16,173 ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి వాటిలో 58, 754 పాఠశాలలు మాత్ర మే మిగిలాయి. మొత్తంగా నాలుగేళ్ల జగన్‌రెడ్డి పాలన లో 4,709 పాఠశాలలు కనుమరుగయ్యాయి.

2019-20లో 2,234ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రభు త్వం అధీనంలో ఉన్నాయి.ఇప్పుడు వాటి సంఖ్య కూడా 787కు పడిపోయింది. 2019-20 విద్యా సంవత్స రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 1,96,750 మంది విద్యార్థులు చదవగా, ప్రస్తుత విద్యాసంవత్సరం ఆ సంఖ్య 95 వేలకు పడిపోయింది. దాదాపు లక్షమంది ప్రైవేట్‌ పాఠశాలలకు తరిలి పోయారు. అందుకే ఏకంగా ఈ విద్యాసంవత్సరంలో ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 29 లక్షల నుండి 34లక్షలకు చేరిం ది.విద్యారంగంలో జగన్‌రెడ్డి,ఆయన ప్రభుత్వం బ్రహ్మం డంగా చేస్తే 4.50లక్షల నుంచి 5లక్షల మంది విద్యా ర్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు ఎందుకు వెళ్లిపోయారు? ఇంత జరిగినా ఏ ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా ముఖ్యమంత్రి విద్యారంగంలో తాను ఉద్ధరించినట్టు గవర్నర్‌తో అసెంబ్లీలో అబద్ధాలు చెప్పించారు?

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే ఐబీ (ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌) విద్యావిధానం తీసుకొచ్చామని, బైజూస్‌ కంటెంట్‌ అందిస్తున్నామని ప్రచారంతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్న జగన్‌ రెడ్డి 5లక్షల మంది విద్యార్థులు ఎందుకు ప్రభుత్వ బడు ల నుంచి వెళ్లిపోయారో సమాధానం చెప్పాలి? నాడు-నేడు మొదటిదశలో 15000స్కూళ్లను కార్పొరేట్‌ పాఠశాలల కంటే గొప్పగా తీర్చిదిద్దామని చెప్పుకున్నా రు. రూ.50,000 కోట్లు ఖర్చుపెట్టేసి, ప్రభుత్వ బడు లను సమూలంగా మార్చేశామని ప్రగల్భాలు పలికారు. ఇంత గొప్పగా మార్పులు జరిగితే విద్యార్థులు ఎందుకు లేరని విజయ్‌ కుమార్‌ ప్రశ్నించారు.

మొక్కుబడిగా డీఎస్సీ నోటిఫికేషన్‌
6100 పోస్టులకి విడుదల చేసిన తాజా డీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులు ఏమింటే… ఎస్జీటీలు ` 2280, స్కూలు అసిస్టెంట్స్‌ -2299, టీజీటీలు – 1264, పీజీటీలు ` 215, ప్రిన్సిపాల్‌ పోస్టులు-42. అంటే ఈ పోస్టుల ఖాళీలన్నీ ఇంతకు ముందు నుంచీ ఉన్నవే. కానీ ఇప్పటివరకు భర్తీ చేయలేదు. కావాలనే జగన్‌ సర్కార్‌ పోస్టుల భర్తీని వాయిదా వేస్తూ వచ్చింది అనడానికి ఇదే నిదర్శనం. ప్రపంచ బ్యాంక్‌ నిబంధన కు విరుద్ధంగా పోస్టులు భర్తీచేసేందుకు కూడా ప్రభు త్వం సాహసించలేకపోయింది. పోస్టుల భర్తీ సంగతి పక్కన పెడితే, హేతుబద్దీకరణ పేరుతో టీచర్లను తగ్గిం చే ప్రయత్నం చేశారు. పాఠశాలల్ని విలీనం చేస్తున్నా మంటూ, మూసేశారు. ఇప్పుడేమో… ఎన్నికలు సమీ పించాయి కాబట్టి మొక్కుబడిగా 6,100 పోస్టులకు డీఎస్సీ విడుదలచేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగు లపై జగన్‌రెడ్డికి ఎంత ప్రేమ.. ఎంత ఔదార్యమో కదా! ఐబీ విద్యావిధానంలోని గుట్టుమట్లు,బైజూస్‌ కంటెంట్‌ వెనకున్న కథాకమామీషు ఏమిటో త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని విజయ్‌ కుమార్‌ చెప్పారు.

ఐదేళ్ల వరకు ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదు?
అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల వరకు జగన్‌రెడ్డి ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఎందుకు ఇవ్వ లేదు? టీడీపీ ప్రభుత్వం దిగిపోయే ముందు కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పు డు రాష్ట్రంలో 23వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న జగన్‌, తాను ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క టీచర్‌ పోస్ట్‌ కూడా డీఎస్సీద్వారా ఎం దుకు భర్తీ చేయలేదు? టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో (2014-19 మధ్యన) 18వేల మంది ఉపాధ్యాయు ల్ని కొత్తగా నియమిస్తే, జగన్‌రెడ్డి తన హయాంలో ఇప్పటివరకు ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయ లేదు. రిటైరైన వారిస్థానంలో కొత్తవారిని నియమించ కపోవడంతో సహజంగానే పాఠ శాలలు మూతపడ తాయి.

ఆ ఆలోచనతోనే జగన్‌రెడ్డి సర్కార్‌ నాలుగున్నరేళ్లవరకు ఒక్క ఉపాధ్యాయ పోస్ట్‌ కూడా భర్తీ చేయకుండా, విలీనం పేరుతో పాఠశాలల్ని మూసేసింది. 27వేల మంది ఉపాధ్యాయులు తగ్గి పోయారని వైసీపీ ప్రభుత్వం నియమించిన బాల కృష్ణన్‌ కమిటీనే చెప్పిన నేపథ్యంలో తాజాగా 6,100 పోస్టులతో డీఎస్సీ ఇచ్చి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎందుకు దారుణంగా కోత పెట్టిందో కూడా ప్రభు త్వం సమాధానం చెప్పాలి. 2021లో ప్రపంచబ్యాంక్‌ తో జగన్‌రెడ్డి సర్కార్‌ చేసుకున్న ఒప్పందం వల్లే అటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు, ఇటు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గండిపడిరదని విజయ్‌ కుమార్‌ తెలిపారు.

అధికారపార్టీ ఎమ్మెల్యేలే ఎదురు తిరిగారు
ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యేలే ఎదురు తిరిగారు. 70 మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు మంత్రి బొత్సకు లేఖ రాస్తే, ఆయన కిందమీదా పడి కేవలం ఒక 10పాఠశాలల్ని మాత్రమే విలీనం కాకుండా కాపాడగలిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలే తప్పుపట్టినా జగన్‌సర్కార్‌ అప్పుల కోసం తాను అనుకున్న విధం గానే ముందుకు వెళ్లింది. విలీనం పేరుతో ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులకు చెందిన విద్యార్థుల్ని హై స్కూళ్ల కు తరలించారు. దాంతో 4,234 ప్రాథమిక పాఠ శాలలు మాయమయ్యాయి. 3,4,5 తరగతులు లేక పోవడంతో 1,2 తరగతులకు ఒక్క ఉపాధ్యా యుడే దిక్కయ్యాడు.

దాంతో రాష్ట్రంలో 9వేల ఏకోపాధ్యా య పాఠశాలలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంతో కాస్త ఆర్థికంగా భారమైనా ప్రైవేట్‌ పాఠశాలల్లో అయితే 1 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యా సం చేసే అవకాశముందని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ బడులు మాన్పించారు. జగన్‌ సర్కార్‌ తీసుకొచ్చిన జీవోనెం-117తో విద్యార్థులు లేక రాష్ట్రంలో 500 వరకు ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయని విజయ్‌కుమార్‌ తెలిపారు.

Previous Post

రోజుకో మోసం.. పూటకో అబద్ధం

Next Post

సైకోను తరిమికొడదాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-08-2025

కార్యకర్త
@ August 16, 2025
హైకోర్టు న్యాయమూర్తులుగా
ఆంధ్రప్రదేశ్

హైకోర్టు న్యాయమూర్తులుగా

చైతన్యరధం
@ August 16, 2025
చైతన్యరధం ఈ పేపర్ 15-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-08-2025

కార్యకర్త
@ August 15, 2025
చైతన్యరధం ఈ పేపర్ 14-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2025

కార్యకర్త
@ August 14, 2025
ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతాం
ఆంధ్రప్రదేశ్

ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతాం

చైతన్యరధం
@ August 14, 2025
జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు
ఆంధ్రప్రదేశ్

జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

చైతన్యరధం
@ August 14, 2025
జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ
ఆంధ్రప్రదేశ్

జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

చైతన్యరధం
@ August 14, 2025
భారీవర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆంధ్రప్రదేశ్

భారీవర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

చైతన్యరధం
@ August 14, 2025
Load More

ముఖ్య వార్తలు

హైకోర్టు న్యాయమూర్తులుగా

హైకోర్టు న్యాయమూర్తులుగా

చైతన్యరధం
@ August 16, 2025
ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతాం

ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతాం

చైతన్యరధం
@ August 14, 2025
జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

చైతన్యరధం
@ August 14, 2025
జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

చైతన్యరధం
@ August 14, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

చైతన్యరధం
@ August 1, 2025 6:28 AM

మద్యం మారీచులపై ఉక్కుపాదమే!

చైతన్యరధం
@ July 29, 2025 6:35 AM

దొంగలు, క్రిమినల్స్‌ కంపెనీ వైసీపీ!

చైతన్యరధం
@ July 25, 2025 6:09 AM

జగన్‌ అబద్ధాలకు బ్రేకులేయాలి!

చైతన్యరధం
@ July 12, 2025 6:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

హైకోర్టు న్యాయమూర్తులుగా

హైకోర్టు న్యాయమూర్తులుగా

చైతన్యరధం
@ August 16, 2025
జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

చైతన్యరధం
@ August 14, 2025
జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

చైతన్యరధం
@ August 14, 2025
భారీవర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

భారీవర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

చైతన్యరధం
@ August 14, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist