చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై.. జగన్‌ ఎందుకు నోరెత్తడం లేదు? :టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

కేంద్ర ప్రభుత్వ, తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి కుట్రలపై జగన్‌ రెడ్డి స్పందించరేందుకు అని ప్రశ్న

by చైతన్యరధం
Nov 4, 2023 at 2:39pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, తెలంగాణ, ముఖ్య వార్తలు
కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై.. జగన్‌ ఎందుకు నోరెత్తడం లేదు? :టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 2016లో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జలదీక్షలు చేసిన జగన్‌.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి మౌనం వహించటం ఎవరి ప్రయోజనాల కోసం?
  • రాష్ట్రాన్ని ఎడారి చేసే నీటి సమస్యపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఏపీకి శాపం కాదా?
  • కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచినా, అప్పర్‌ భద్ర.. లోయర్‌ భద్ర, సింగూరు ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టినా అభ్యంతరం చెప్పరా?
  • ఈ నెల 22, 23 తేదీల్లో బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణలో రాష్ట్ర వాదనలు గట్టిగా వినిపించాలి
  • స్వప్రయోజనాల కోసం రాష్ట్ర, రైతుల ప్రయోజనాలు గాలికి వదిలేయడాన్ని టీడీపీ ఎంతమాత్రం సహించదు

అమరావతి: తెలుగు నేలకు ప్రాణాధారమైన కృష్ణా నదీ జలాల పంపకాల్లో ఏపీ, తెలంగాణకు గతంలో కేటాయించిన వాటాలను పున:పరిశీలించాలని తాజా గా కేంద్రప్రభుత్వం బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ను ఆదే శించినా, ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవ హరించడం బాధాకరమని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ విమర్శించారు. పట్టిం చుకోవాల్సిన వారే అచేతనావస్థలో ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు. మంగళగరిలోని పార్టీ జాతీ య కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టుతో సంబంధం లేకుండా ఏపీ ` తెలంగాణ నీటి కేటాయింపుల సమస్యను బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎలా పరిష్కరిస్తుంది.. అసలు ఆ దిశగా కేంద్రం ఎలా ఆదేశాలిచ్చిందని ప్రశ్నించారు.
అంతర్రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టం -1956లోని, ఆర్టికల్స్‌ 3, 5 కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు కేటాయించిన 811టీఎంసీల కృష్ణాజలాల కేటా యింపులపైనా, గోదావరి జలాలకు సంబంధించిన అదనపు నీటి మళ్లింపుపైనా సమీక్ష జరిపి, వాటిని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పున:పంపిణీ లేదా కేటాయింపు చేయాలని బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ను కేంద్రప్రభుత్వం గత నెలలో ఆదేశించింది. 2013లో బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ జరిపిన నీటి కేటాయింపు ల్లోనే ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని గతంలోనే మన రాష్ట్రం తరుపున ట్రైబ్యునల్‌ ఎదుట వాదనలు వినిపించి, సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు వేశా రు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశంపార్టీ కూడా నీటికేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరతూ మరో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ను సుప్రీంకోర్టులో వేసింది. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ నీటి కేటాయింపులకు సంబంధించిన అవా ర్డు అమలైతే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంద ని, ముఖ్యంగా ఏపీలోని రాయలసీమ, ప్రకాశం జిల్లా లోని కొన్నిప్రాంతాలు ఎడారిగా మారే అవకాశముం దని అందులో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు తాత్కా లికంగా జరిపిన కృష్ణా జలాల కేటాయింపులపై పున: సమీక్ష చేయాలని తెలంగాణ కూడా ఒక స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. కర్ణాటక, మహారాష్ట్రలు కూడా పిటి షన్లు వేశాయి. మొత్తంగా బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ కు సంబంధించి 5స్పెషల్‌ లీవు పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణపెండిరగ్‌లో ఉంది.అత్యున్నత న్యాయ స్థానంలో వివాదం అపరిష్కృతంగా ఉండగానే కేవలం తెలంగాణ, ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలపైనే బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ సమీక్ష చేయా లని కేంద్రప్రభుత్వం ఆదేశించడాన్ని ఏమనుకోవాలి? కేంద్రప్రభుత్వం.. తెలంగాణ పక్షం వహించి ఏపీకి అన్యాయం చేస్తున్నా..రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు.
2013లో తెలంగాణ-ఏపీ నీటి కేటాయింపులపై బచావత్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టుతో సంబంధం లేకుండా ఎలామారుస్తారని కేంద్రాన్ని ప్రశ్ని స్తున్నాం? బచావత్‌ ట్రైబ్యునల్‌ నీటి కేటాయింపులపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్ల విషయం తేలకుండానే కేంద్రం కొత్తగా బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌కు నీటికేటాయింపులపై సమీక్ష చేసే అధికారం కట్టబెట్టడం ఎంతమాత్రం చట్టబద్ధం కాదు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ అభిప్రాయపడుతున్నట్టుగా ఉమ్మడి ఏపీకి కృష్ణా బేసిన్‌ నుంచి ఎప్పుడూ 2,578 టీఎంసీలు కాదుకదా.. దానిలో సగం నీరు కూడా అద నంగాపై ప్రాంతాల నుంచి రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులన్నీ ప్రధానంగా మిగులు జలాలపైనే ఆధార పడి ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన మిగులు జలాల్లో కూడా తెలంగాణకు వాటా ఇవ్వాలని చెప్పడం నిజంగా బాధాకరం. మిగులుజలాలపై ఏపీకి ఉన్నహక్కులు మొత్తం హరించేలా బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ వ్యవహ రిస్తోందని విజయ్‌ కుమార్‌ విమర్శించారు.

కృష్ణాజలాల్లో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై జగన్‌ ఎందుకు నోరెత్తడం లేదు?
కృష్ణాజలాలపై ఏపీకి ఉన్న వాటాపై గట్టిగా నిలదీ యాల్సిన పాలకులు మిన్నకుండిపోయారు. కేవలం మొక్కుబడిగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ వేసి వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. గతంలో జలదీక్షలు చేసిన జగన్మోహన్‌ రెడ్డి, నేడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. అన్ని రాజకీయపార్టీలు.. రైతులు.. రైతుసంఘాలు.. ప్రజాసంఘాలతో చర్చలు జరిపి, రాష్ట్రప్రయోజనాల పరిరక్షణ కోసం ఎలా ముందుకెళ్లాలనే దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణకు కేటాయించిన నీటి కేటాయింపులపై పున:సమీక్ష చేయాలని కేంద్రమిచ్చిన ఆదేశాలను జగన్‌ సర్కార్‌ తీవ్రంగా వ్యతిరేకించాలి. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు పూర్తిగా అమల్లోకి రాకముందే మహారాష్ట్ర 90 టీఎంసీల కృష్ణానీటిని, కర్ణాటక 300 టీఎంసీలు వాడుకునేలా చేపట్టిన ప్రాజెక్టుల విషయాన్ని కూడా ఏపీ లేవనెత్తాలి. నవంబర్‌ 22, 23 తేదీల్లో బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట వాదనలు జరగనున్నాయి. ఆ వాదనల్ల్లో ఏపీ గొంతు సమర్థవంతంగా వినిపించకపోతే అంతిమంగా నష్టపోయేది రాష్ట్రమే. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట సరైన వాదనలు వినిపించకుండా రాష్ట్రప్రయోజనాలు దెబ్బతీసింది. అధికారానికి వచ్చిన కొత్తల్లో కేసీఆర్‌ తో అంటకాగి.. తెలంగాణ భూభాగం మీదుగా ఏపీకి గోదావరి జలాలు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్‌ రెడ్డి.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై ఎందుకు నోరెత్తడు? కేసీఆర్‌ చెప్పాడనే జగన్‌ పోలవరం ఎత్తు తగ్గించడానికి కూడా సిద్ధమయ్యాడు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్ట్‌ ఎత్తుని 514 నుంచి 524 అడుగులకు పెంచడానికి కేంద్రం అనుమతులు ఇచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం.. జగన్‌ ఏనాడూ నీటి కేటాయింపులు.. నీటినిల్వలపై దృష్టిపెట్టింది లేదు. తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్‌ లను కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. అప్పర్‌ తుంగ..అప్పర్‌ భద్ర..సింగటూరు ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి, మరీ ముఖ్యంగా రాయసీమకు జరిగే నష్టం జగన్‌ కు కనిపించడం లేదా? రాష్ట్రంలోని కరువు మండలాలు కూడా సక్రమంగా గుర్తించలేని ఈ ముఖ్యమంత్రి.. రాబోయే కరువుని ముందే అంచనావేసి…రైతాంగాన్ని కాపాడలేని ఈ అసమర్థ ముఖ్యమంత్రి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాలు సాధిస్తాడా విజయ్‌ కెమార్‌ ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వాలి

అమ్మఒడి డబ్బులతో ఫీజులు కట్టుకోమంటారా

మొదటి సారి ఓటు వేసే యువత ఆలోచించి ఓటు వేయాలి

రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన కృష్ణాజలాలను వదిలేస్తానంటే టీడీపీ చూస్తూ ఊరుకోదు..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణజలా లపై మాత్రమే పున:సమీక్ష చేయాలని కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయమే అసంబద్ధం.అంతరాష్ట్ర నదీజలాల వివాద చట్టం ప్రకారం నదీ జలాల కేటా యింపులపై సమీక్ష చేసే అధికారాన్ని బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ కు కట్టబెట్టడమే చట్టవిరుద్ధం. అంతరాష్ట్ర నదీజలాల వివాదపరిష్కార చట్టం 1956ను కేంద్ర ప్రభుత్వం 2002లో సవరించింది. సవరించిన చట్టం లోని సెక్షన్‌-4, ఆర్టికల్‌ 2 ప్రకారం 2002కు ముందు న్న నదీజలాల అవార్డ్స్‌ను కొత్తగా వచ్చే ట్రైబ్యు నల్స్‌ సమీక్ష చేయకూడదనే నిబంధన ఉంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ నీటి కేటాయింపులకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు డిక్రీితో సమానమైనవి. అలాంటి ఆదేశాలపై సమీక్ష చేసే అధికారం బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌కు లేదు. పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణాడెల్టాకు తరలించే గోదావరి నీటిలో వాటా అడుగుతున్న తెలంగాణ… కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా 213 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌లో కలు పుతున్నప్పుడు ఆ నీటిలో కూడా ఏపీకి వాటా ఇవ్వాలి గా! ఈ వాదనను బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట కేంద్రం ఎందుకు ఉంచలేదు? గోదావరి-కృష్ణా జలా ల్లోనే పనిగట్టుకొని ఏపీకి ఎందుకు అన్యాయం చేస్తు న్నారు? జగన్‌ సర్కార్‌ ఇతరపార్టీలను కలుపుకొని నీటి వివాదాలపై కేంద్రప్రభుత్వంతో ఎందుకు సంప్రదింపు లు జరపడంలేదు? నేడు జగన్‌ అధికారంలో ఉండొ చ్చు..రేపు మరొకరు ఉండొచ్చు.. కానీ రాష్ట్రానికి అన్యా యం చేయడం..భవిష్యత్‌ తరాలకు తీరని ద్రోహం చేయడం.. రైతాంగాన్ని వంచించడం ఎంతమాత్రం సరైన విధానం కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలోఉన్నా ఎప్పుడూ ప్రజల కోసం.. రాష్టప్రయోజనాల కోసమే పోరాడిరది. జగన్మోహన్‌రెడ్డి కృష్ణాజలాలపై రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే టీడీపీ చూస్తూ ఊరుకోబోదని విజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Tags: కృష్ణా జలాలుకేంద్ర ప్రభుత్వజగన్ రెడ్డి సర్కారునీటిపారుదల మంత్రినీలాయపాలెం విజయ్‌ కుమార్‌
Previous Post

ఓట్లు అవకతవకలతో ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని కుట్రలు చేస్తున్న జగన్ రెడ్డి – పర్చూరి అశోక్ బాబు.

Next Post

రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు.. జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ నేతలు బొండా, ఆనంద్‌ బాబు, వర్ల రామయ్య ఫైర్

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2025

కార్యకర్త
@ July 27, 2025
ముఖ్య వార్తలు

Play Online Ports with Real Cash: A Comprehensive Overview

admin
@ July 26, 2025
ముఖ్య వార్తలు

admin
@ July 26, 2025
ఐ యమ్‌ ఏ మార్గదర్శి!
ఆంధ్రప్రదేశ్

ఐ యమ్‌ ఏ మార్గదర్శి!

చైతన్యరధం
@ July 26, 2025
మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తాం
ఆంధ్రప్రదేశ్

మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తాం

చైతన్యరధం
@ July 26, 2025
10 వేల మంది విద్యార్థులకు సైకిళ్లు
ఆంధ్రప్రదేశ్

10 వేల మంది విద్యార్థులకు సైకిళ్లు

చైతన్యరధం
@ July 26, 2025
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2025

కార్యకర్త
@ July 26, 2025
పీ4 మోడల్‌లో బీసీ హాస్టళ్ల అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

పీ4 మోడల్‌లో బీసీ హాస్టళ్ల అభివృద్ధి

చైతన్యరధం
@ July 26, 2025
Load More

ముఖ్య వార్తలు

Play Online Ports with Real Cash: A Comprehensive Overview

admin
@ July 26, 2025

admin
@ July 26, 2025

PayPal Accepted Online Casinos: A Secure and Practical Alternative for Online Gaming

admin
@ July 25, 2025

admin
@ July 25, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దొంగలు, క్రిమినల్స్‌ కంపెనీ వైసీపీ!

చైతన్యరధం
@ July 25, 2025 6:09 AM

జగన్‌ అబద్ధాలకు బ్రేకులేయాలి!

చైతన్యరధం
@ July 12, 2025 6:20 AM

గొంతులు కోసే.. చెట్లు నరికే..గొడ్డలి వేట్లు వేసే లక్షణాలు జగన్‌ ముఠావే

చైతన్యరధం
@ July 8, 2025 6:15 AM

మామిడిపై మొసలి కన్నీరు!?

చైతన్యరధం
@ July 8, 2025 6:05 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఐ యమ్‌ ఏ మార్గదర్శి!

ఐ యమ్‌ ఏ మార్గదర్శి!

చైతన్యరధం
@ July 26, 2025
మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తాం

మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తాం

చైతన్యరధం
@ July 26, 2025
10 వేల మంది విద్యార్థులకు సైకిళ్లు

10 వేల మంది విద్యార్థులకు సైకిళ్లు

చైతన్యరధం
@ July 26, 2025
పీ4 మోడల్‌లో బీసీ హాస్టళ్ల అభివృద్ధి

పీ4 మోడల్‌లో బీసీ హాస్టళ్ల అభివృద్ధి

చైతన్యరధం
@ July 26, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

- Select Visibility -